15,250 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం మంచు, దట్టమైన అడవులుతో ఉంటుంది. ఈ అద్భుతమైన ప్రాంతంలో జలపాతం ప్రయాణిస్తుంది.
యునెస్కో గుర్తింపు పొందిన ఈ ప్రాంతం వర్షాకాలంలో రంగురంగుల ఆల్పైన్ పువ్వులతో కళకళలాడుతుంది.
హిమాలయ పర్వత శ్రేణులలో ఉన్న ఒక ప్రసిద్ధ ట్రెక్కింగ్ ప్లేస్. ఈ ట్రెక్ మంచుతో కప్పబడిన పర్వతాలు, అడవులు, పచ్చిక బయళ్ళతో కప్పబడి ఉంటుంది. ఇది 15,000 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది
కాంతులీనుతున్న క్యాంప్సైట్లు, ఉత్కంఠభరితమైన సూర్యోదయ దృశ్యాలకు ప్రసిద్ధి కేదార్నాథ్. మంచు కప్పబడిన ఈ ప్రదేశం భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన శీతాకాలపు ట్రెక్కింగ్ ఏరియా.
హిమాలయ ట్రెక్లలో చాలా ప్రసిద్ధమైనది హంప్తా పాస్, దీనిలో కులులోని పచ్చని పచ్చికభూములు, మంచుతో కప్పబడిన పర్వతాలు, స్పితిలోని కఠినమైన ఎడారి భూభాగం ఇందులో భాగం.
ఇది హిమాచల్ ప్రదేశ్ లోని కులు లోయలో ఉంటుంది. ఇది సముద్ర మట్టానికి సుమారు 3,660 మీటర్ల ఎత్తులో ఉంది. కులు లోయలోని రమ్సు, పార్వతి లోయలోని మలానా గ్రామం మధ్య సహజ వంతెన లాగా ఉంటుంది.
భృగు సరస్సు హిమాచల్ ప్రదేశ్ లోని కులు జిల్లాలో ఉంది. ఇది సముద్ర మట్టానికి 14,000 అడుగుల ఎత్తులో ఉంటుంది.
కువారీ పాస్ అనేది గర్హ్వాల్ హిమాలయాలలో ఉన్న ఒక అద్భుతమైన ట్రెక్ మార్గం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని జోషిమత్ నుండి ప్రారంభమవుతుంది.
చాదర్ ట్రెక్ అనేది లడఖ్ లోని జాంస్కర్ నదిపై ఘనీభవించిన మంచుపై నడిచే ఒక సాహస యాత్ర.