విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. అతడు కనీసం 2030 వరకు ఆర్సీబీ తరఫున ఆడటం దాదాపు ఖాయమైంది.
Image credits: ANI
Telugu
కోహ్లీ గురించి ఆర్సిబి సీఈఓ కీలక వ్యాఖ్యలు
"విరాట్ కోహ్లీ మరో 3 నుంచి 4 ఏళ్లపాటు కచ్చితంగా మైదానంలో ఉంటారు" అని ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మేనన్ భరోసా ఇచ్చారు. అంటే ధోని మాదిరిగానే అతడి కెరీర్ మొత్తం ఆర్సిబితోనే సాగనుంది.
Image credits: ANI
Telugu
తరగని పరుగుల దాహం
36 ఏళ్ల వయసులోనూ కోహ్లీ అద్భుతమైన ఫిట్నెస్తో ఉన్నాడు. పరుగుల పట్ల అతని ఆకలి, ఆట పట్ల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు.
Image credits: X@ipl
Telugu
ఐపీఎల్లో రన్ మెషీన్
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు (9,336) చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతను ఆర్సీబీకి అసలైన బ్రాండ్ అంబాసిడర్.
Image credits: IPL MEDIA
Telugu
ఆర్సిబి ఐపిఎల్ ట్రోఫీ అందుకోవడంలో కీలక పాత్ర
2025లో 657 పరుగులు సాధించి, ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
Image credits: ANI
Telugu
ఒకే నాణేనికి రెండు ముఖాలు
ఆర్సీబీ, విరాట్ ఒకే నాణేనికి రెండు ముఖాలు లాంటి వాళ్లు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అతను ఆర్సీబీ కుటుంబంలోనే కొనసాగుతాడు.