2021 ఆస్ట్రేలియా పర్యటనలో

SPORTS

2021 ఆస్ట్రేలియా పర్యటనలో

<p>రోహిత్ శర్మ ప్రస్తుతం తన నిలకడ లేని ఫామ్‌తో వార్తల్లో ఉన్నారు. క్రికెట్ కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన చర్చనీయాంశమే.</p>

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రోహిత్ శర్మ ఫామ్ పై చర్చ

రోహిత్ శర్మ ప్రస్తుతం తన నిలకడ లేని ఫామ్‌తో వార్తల్లో ఉన్నారు. క్రికెట్ కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా ఆయన చర్చనీయాంశమే.

<p>రోహిత్ శర్మ శాకాహారి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.</p>

రోహిత్ శర్మ శాకాహారి అని చెప్పారు

రోహిత్ శర్మ శాకాహారి అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

<p>ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తనకు ఇంట్లో వండే అన్నం, పప్పు ఇష్టమని చెప్పారు.</p>

రోహిత్ శర్మ ఇంటి భోజనం ఇష్టపడతారు

ఓ ఇంటర్వ్యూలో రోహిత్ శర్మ తనకు ఇంట్లో వండే అన్నం, పప్పు ఇష్టమని చెప్పారు.

విదేశాల్లో కూడా రోహిత్ శర్మ అన్నం, పప్పు వెతుకుతారు

విదేశాల్లో కూడా రోహిత్ శర్మ అన్నం, పప్పు వెతుకుతారని చెప్పారు.

4 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియా పర్యటనలో గొడ్డు మాంసం తిన్నారనే ఆరోపణ

రోహిత్ శర్మ శాకాహారి అయినప్పటికీ, 2021 ఆస్ట్రేలియా పర్యటనలో గొడ్డు మాంసం తిన్నారనే ఆరోపణలు వచ్చాయి.

4 ఏళ్ల క్రితం రెస్టారెంట్ బిల్లుపై ఇప్పుడు చర్చ

రోహిత్ శర్మతో పాటు శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్, పృథ్వీ షా కూడా అదే రెస్టారెంట్‌లో భోజనం చేశారని ఆరోపణ. 

రోహిత్ శర్మ భోజనం చేసిన రెస్టారెంట్ బిల్లులో గొడ్డు మాంసం

రెస్టారెంట్ బిల్లులో మాంసాహారం ఉండటంతో విమర్శలు వెల్లువెత్తాయి. బిల్లులో గొడ్డు మాంసం అని స్పష్టంగా ఉంది. కానీ అది తనే తిన్నాడా? తోటి క్రికెటర్లు తిన్నారా తెలియాల్సి ఉంది.

స్మృతి మంధాన క్యూట్‌ పిక్స్.. చూస్తే ఎవరైనా క్లీన్ బౌల్డే!

నమన్ అవార్డ్స్ 2025: బీసీసీఐ మేటి క్రికెటర్లు సచిన్ నుండి స్మృతి వరకు

Harshit rana: ఐపీఎల్ 2025 సాలరీ ఎంతో తెలుసా?

అందం, ఆటలో స్మృతి మంధానతో పోటీ పడుతున్న ముగ్గురు క్రికెటర్లు