ఇడ్లీలను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ ఇష్టంగా తింటారు. అలాంటి ఇడ్లీలు మెత్తగా రావాలంటే ఏం చేయాలో చూద్దాం.
ఇడ్లీల కోసం బియ్యాన్ని 3-4 గంటలు వరకు నానబెట్టాలి. అంతకంటే ఎక్కువ సేపు నానబెట్టకూడదు.
మినపప్పును కూడా గంట నుంచి 2 గంటలవరకు నానబెడితే చాలు. ఎక్కువసేపు నానబెడితే పిండి పుల్లగా మారుతుంది.
పిండిని రుబ్బేటప్పుడు చల్లటి నీటిని ఉపయోగించడం వల్ల పిండి మెత్తగా వస్తుంది. గ్రైండర్ వేడెక్కకుండా ఉంటుంది.
బియ్యం రుబ్బేటప్పుడు నీటిలో నానబెట్టిన మెంతులు, కొద్దిగా అన్నం కలపవచ్చు. దీనివల్ల ఇడ్లీలు సాఫ్ట్గా వస్తాయి.
ఇడ్లీ పిండిలో నానబెట్టిన అటుకులను కూడా కలపవచ్చు. దానివల్ల ఇడ్లీలు సాఫ్ట్ గా, రుచిగా తయారవుతాయి.
Silver Saree Pin: వెండి చీర పిన్నులు.. పైటకు స్టైలిష్ లుక్
Anklets Designs: అదిరిపోయే హెవీ పట్టీల డిజైన్లు.. పాాదాల నిండా వెండే
Cholesterol: ఇవి తింటే ఒంట్లో కొవ్వు ఇట్టే కరిగిపోతుంది...!
Peacock Toe Rings: పాదాలకు నెమలి అందం.. రాయల్ లుక్ ఇచ్చే మెట్టెలు