బియ్యం, పప్పులు ఊరికే పురుగులు పట్టేస్తూ ఉంటాయి. వాటిని ఈజీగా ఎలా వదిలించుకోవాలో ఇప్పుడు చూద్దాం...
లవంగాల ఘాటైన వాసన పురుగులను దూరంగా ఉంచుతుంది. లవంగాల ఘాటు వాటికి సహించదు.
బిర్యానీ ఆకు వాసన పురుగులకు నచ్చదు. కాబట్టి బియ్యం, పప్పుల్లో కొన్ని బిర్యానీ ఆకులను వేయండి.
ఎండుమిర్చి వేస్తే ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. మిర్చి ఘాటు పురుగులకు నచ్చదు.
వెల్లుల్లి వాసన పురుగులను దూరంగా ఉంచుతుంది. ధాన్యం డబ్బాల్లో కొన్ని రెబ్బలు వేయండి.
పసుపు సహజ క్రిమిసంహారిణి. ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి సహాయపడుతుంది. పసుపు ముక్కలు వేయండి.
చుండ్రుకి చెక్ పెట్టే బెస్ట్ ట్రిక్స్
రోజూ మెంతులు తింటే ఇన్ని ప్రయోజనాలా? అస్సలు నమ్మలేరు!
ఈ హెయిర్ స్టైల్స్ ఎప్పుడైనా ట్రై చేశారా? మిస్ అవ్వకండి
ముఖేష్ అంబానీ సక్సెస్ మంత్ర ఏంటో తెలుసా?