Cardamom: రోజూ రెండు యాలకులు తింటే.. ఎన్ని లాభాలో?
health-life Jun 11 2025
Author: Rajesh K Image Credits:Freepik
Telugu
మెరుగైన జీర్ణక్రియ
పచ్చి యాలకులను నీటిలో నానబెట్టి తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి.
Image credits: Getty
Telugu
నిద్రలేమికి చెక్
మీరు తరచుగా నిద్రలేమితో బాధపడుతుంటే.. పచ్చి యాలకులను నీటిలో నానబెట్టి తినండి. మంచి నిద్ర పడుతుంది.
Image credits: Pinterest
Telugu
నోటి దుర్వాసన దూరం
నోటి దుర్వాసనను తగ్గించడానికి పచ్చి యాలకులను నీటిలో నానబెట్టి తినడం మంచిది. యాలకులు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, నోటిని శుభ్రంగా ఉంచుతాయి. అలాగే.. లాలాజల ఉత్పత్తిని పెంచుతాయి.
Image credits: Social media
Telugu
బరువు తగ్గడంలో
బరువు తగ్గాలనుకునేవారు రోజూ 2 యాలకుల్ని నీటిలో నానబెట్టి తాగాలి. యాలకుల్లోని మెలటోనిన్ జీవక్రియని పెంచి, జీర్ణక్రియ మెరుగవుతుంది. దీంతో శరీరంలోని అదనపు కొలెస్ట్రాల్ కరుగుతుంది.
Image credits: Social Media
Telugu
బీపీ కంట్రోల్
యాలకులు యాంటీఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఈ లక్షణాలు రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి, రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తాయి, గుండె ఆరోగ్యానికి మేలు.
Image credits: social media
Telugu
మానసిక ఒత్తిడి
మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి నీటిలో నానబెట్టిన పచ్చి యాలకులను తినండి. ఇందులో ఉండే పోషకాలు సహజంగానే మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి.
Image credits: Getty
Telugu
చర్మ సంరక్షణ
మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నీటిలో నానబెట్టిన పచ్చి యాలకులను తీసుకోండి. యాలకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షించి, మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి.