ఖర్జూరంలో ఉండే సేంద్రీయ సల్ఫర్ సీజనల్ గా వచ్చే అలెర్జీలను నివారించడంలో సహాయపడుతుంది
ఖర్జూరంలో ఫైబర్, వివిధ రకాల అమైనో ఆమ్లాలు ఉండటం వల్ల జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
రక్తహీనత ఉన్నవారు ఉదయం నానబెట్టిన ఖర్జూరాలు తినడం చాలా మంచిది. ఇవి శరీర బరువు పెరగడానికి సహాయపడతాయి.
ఖర్జూరంలో సెలీనియం, మాంగనీస్, రాగి, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఎముకలు బలంగా ఉండాలంటే ఈ పోషకాలు అవసరం.
ఖర్జూరంలో ఉండే విటమిన్ ఎ, సి రోగనిరోధక వ్యవస్థను స్ట్రాంగ్ చేస్తాయి.
మెదడు పనితీరును మెరుగుపరచడానికి, అల్జీమర్స్ వ్యాధిని నివారించడానికి ఖర్జూరం బాగా పనిచేస్తుంది.