సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు! ఎందుకంటే..
Telugu

సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు! ఎందుకంటే..

పాపం
Telugu

పాపం

సాయంత్రం వేళ పూలు, ఆకులు విశ్రాంతి తీసుకునే సమయం. కాబట్టి వాటిని కోయడం పాపమని హిందూ ధర్మం చెబుతోంది.

Image credits: Pixabay
పక్షులకు ఇబ్బంది
Telugu

పక్షులకు ఇబ్బంది

సాయంత్రం పక్షులు, కీటకాలు గూళ్ళకి చేరుకుంటాయి. ఈ సమయంలో పూలు, ఆకులు కోయడం వల్ల చెట్లు కదిలి అవి కంగారు పడతాయి. వాటిని ఇబ్బంది పెట్టడం సరికాదు.

Image credits: Pixabay
దేవతల నివాసం
Telugu

దేవతల నివాసం

మత విశ్వాసాల ప్రకారం సాయంత్రం వేళ దేవతలు చెట్లు, మొక్కలపై ఉంటారు. కాబట్టి వాటిని కోయడం అశుభమని పండితులు చెబుతున్నారు.

Image credits: Pixabay
Telugu

లక్ష్మీదేవికి కోపం

సూర్యాస్తమయం తర్వాత పూలు, ఆకులు కోస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందని నమ్ముతారు. దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయట.

Image credits: Pixabay
Telugu

ఉదయం శుభప్రదం

హిందూ మతంలో ఉదయం దేవుడికి పూజ చేస్తారు. ఆ సమయంలో పూలు, పత్రి కోయడం శుభప్రదం.

Image credits: Pixabay
Telugu

సైన్స్ ఏం చెబుతోంది..

సాయంత్రం తర్వాత మొక్కలు కార్బన్ డయాక్సైడ్ విడుదల చేస్తాయి. అది ఆరోగ్యానికి హానికరం. అందుకే వాటి దగ్గరకు వెళ్లకూడదు.

Image credits: Pixabay

చలికాలంలో మీ తోటకు అందాన్నిచ్చే పసుపు పూలు ఇవే

ఇంట్లో కలబంద మొక్క బాగా పెరగాలంటే ఇలా చేయండి

లక్షల విలువ చేసే కాశ్మీరీ కుంకుమపువ్వును ఇంట్లో ఎలా పెంచాలో తెలుసా