Food

మధ్యాహ్న భోజనంలో అస్సలు తినకూడని ఫుడ్స్ ఏంటో తెలుసా?

Image credits: pinterest

మధ్యాహ్న భోజనంలో తినకూడని కొన్ని ఆహారాలు

బరువు పెరగకుండా ఉండాలంటే మధ్యాహ్న భోజనంలో ఏ ఆహారాలు తినకూడదో ఇప్పుడు చూద్దాం.
 

Image credits: Getty

సాండ్‌విచ్

వైట్ బ్రెడ్ సాండ్‌విచ్‌ను మధ్యాహ్న భోజనంలో తినకూడదు. వాటిలో కార్బ్స్ ఎక్కువ. ఇది బ్లడ్ షుగర్ స్థాయిని పెంచుతుంది.

Image credits: Getty

పాస్తా

క్రీమీ పాస్తాను మధ్యాహ్న భోజనంలో తినకూడదు. ఎందుకంటే క్యాలరీలు, కొవ్వు ఎక్కువ.
 

Image credits: Instagram

షుగర్ డ్రింక్స్

కొన్ని డ్రింక్స్ లో క్యాలరీలు, షుగర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిని వెంటనే పెంచుతుంది.

 

Image credits: Getty

బర్గర్, ఫ్రైస్, పిజ్జా

బర్గర్, ఫ్రైస్, పిజ్జా లాంటివి మధ్యాహ్న భోజనంలో తినకూడదు. వాటిలో సోడియం శాతం ఎక్కువ.
 

Image credits: freepik

చీజ్

చీజ్ కలిపిన సలాడ్లు లేదా ఇతర ఆహారాలు మధ్యాహ్న భోజనంలో తినకూడదు. అవి బరువు పెంచుతాయి.
 

Image credits: Pinterest

ప్రాసెస్ చేసిన మాంసం

ప్రాసెస్ చేసిన మాంసం ఆరోగ్యానికి మంచిది కాదు. ఇది బరువు పెంచడమే కాకుండా గుండె జబ్బులకు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.

Image credits: Getty

Kitchen tips: ఆలు పరోఠా ఇలా ట్రై చేయండి.. టేస్ట్ అదిరిపోద్ది!

రాత్రి పడుకునే ముందు కీరదోస తింటే ఏమౌతుంది?

ఖాళీ కడుపుతో ఇవి మాత్రం తినకూడదు

శరీరంలో ప్రోటీన్ తక్కువైతే ఏమౌతుంది?