ఆచార్య చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ఎవరు ఎక్కువ కాలం పేదరికంలో ఉండరో, ఎవరు త్వరగా ధనవంతులవుతారో వివరించారు. వారు ఎవరంటే?
Telugu
నిరంతరం శ్రమించేవారు
ఆచార్య చాణక్య ప్రకారం.. ఎవరైతే ఎప్పుడూ కష్టపడతారో.. వారు ఎక్కువ కాలం పేదరికంలో మగ్గరు. వీళ్లు తమ సామర్థ్యంతో చాలా తొందరగా డబ్బును సంపాదిస్తారు. ధనవంతులవుతారు.
Telugu
పాపాలు చేయని వారు
పాపాలు చేసి ఎంత సంపాదించినా అది ఎక్కువ కాలం ఉండదంటాడు చాణక్యుడు. ఎవరైతే పాపాలు చేయకుండా శ్రమిస్తారో వారు ఎక్కువ కాలం పేదరికంలో ఉండరు. సమయం వచ్చినప్పుడు వీరు త్వరగా ధనవంతులవుతారు.
Telugu
తక్కువ మాట్లాడేవారు
తక్కువ మాట్లాడేవారు అంటే అనవసరంగా మాట్లాడని వారు కూడా బాగా కష్టపడి తొందరగా పేదరికంలోంచి బయటపడతారు.బాగా డబ్బును సంపాదిస్తారు. వీరు ప్రతి మాటా ఆలోచించే మాట్లాడతారు.
Telugu
ఎప్పుడూ అప్రమత్తంగా ఉండేవారు
ప్రతి పరిస్థితిలో అప్రమత్తంగా ఉండి, వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే వారు కూడా చాలా తొందరగా ధనవంతులు అవుతారు.