Spiritual

రాముడిని మర్యాద పురుషోత్తముడని ఎందుకంటారంటే?

రామాయణం రాముడిని ధర్మానికి ప్రతిరూపంగా, నైతిక విలువలను మూర్తీభవించిన మర్యాద పురుషోత్తముడిగా వర్ణిస్తుంది. కొన్ని సందర్భాలు అతని ఆదర్శప్రాయమైన పాత్రను ప్రదర్శిస్తాయి.
 

తండ్రి మాట కోసం అజ్ఞాతవాసం

రాముడు తన తండ్రిమాటను గౌరవిస్తూ వనవాసానికి వెళ్లాడు. అచంచలమైన తన కర్తవ్యాన్ని, త్యాగాన్ని ప్రదర్శిస్తూ.. మర్యాద పురుషోత్తమ సారాన్ని ఉదహరించారు.
 

పెద్దల పట్ల గౌరవం, గురు-శిష్య సంబంధం

తల్లిదండ్రులు, గురువులను గౌరవిస్తూ రాముడు వినయం, ధర్మబద్ధమైన సూత్రాలకు కట్టుబడి ఉండి అతని ప్రాముఖ్యతను మూర్తీభవించాడు. ఇది పరిపూర్ణ వ్యక్తికి ఉండాల్సిన ముఖ్య లక్షణం. 
 

అగ్ని పరీక్షా సమయంలో

అగ్ని పరీక్ష ద్వారా రాముడు న్యాయం పట్ల తన నిబద్ధతను నొక్కిచెప్పాడు. రాముడు తన సమగ్రతకు, సామాజిక నిబంధనలకు కట్టుబడి ఉన్నాడు. ఇక్కడ రాముడు తన సద్గుణాన్ని వెల్లడించాడు. 
 

అన్ని జీవుల పట్ల కరుణ

రాముని కరుణ అన్ని జీవులకు విస్తరించింది. రాముడు అన్నిజీవులను చేరే దీసే గుణం అతని దయను నొక్కి చెబుతోంది. మర్యాద పురుషోత్తమగా అతని స్థానాన్ని మరింత పటిష్టం చేసింది.
 

భార్య సీతకు విధేయత

అన్ని వేళలా సీతకు అండగా ఉంటూ.. విధేయత చూపించాడు రాముడు. ఇది రాముడి ఆదర్శప్రాయమైన పాత్రను ప్రతిబింబిస్తూ వివాహ సంబంధంలో నమ్మకం, నిబద్ధత ప్రాముఖ్యతను సూచిస్తుంది.
 

యుద్ధభూమిలో ధర్మానికి గౌరవం

యుద్ధభూమిలో శ్రీరాముడు ధర్మాన్ని పాటించడం, శత్రువులపై కూడా కరుణ చూపడం, ప్రతికూల పరిస్థితుల్లోనూ ధర్మబద్ధంగా ప్రవర్తించాలనేది అతని నిబద్ధతను వివరిస్తుంది.
 

కైకేయి, భరతుని పట్ల క్షమాపణ

కైకేయిని క్షమించడం, భరతుడిని గౌరవించడం రాముడి గొప్పతనాన్ని, కుటుంబ విలువలను నొక్కి చెబుతోంది. మర్యాద పురుషోత్తమ బహుముఖ సద్గుణాలను ఇది సవివరంగా వివరిస్తుంది. 
 

Find Next One