Sour Curd: పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు ఇడ్లీలు స్పాంజ్ లా ఉంటాయి
life Jul 04 2026
Author: Nandini Arava Image Credits:AI Image
Telugu
ఏం చేయొచ్చు?
ఇడ్లీ, దోశ పిండిని రాత్రంతా పులియబెడతాం. దాంతో ఇడ్లీలు మెత్తగా దూదిలా వస్తాయి. కానీ అప్పటికప్పుడు టిఫిన్ చేయాల్సి వస్తే ఏం చేయాలో తెలుసా?
Image credits: Getty
Telugu
పిండిలో పుల్లటి పెరుగు కలపండి
ఇన్స్టంట్గా చేసే రవ్వ ఇడ్లీ, బియ్యం పిండి దోశ లేదా రాగి దోశ పిండిలో నీళ్లకు బదులుగా పుల్లటి పెరుగు వేసి కలపాలి. ఇలా చేస్తే అవి మృదువుగా, మెత్తగా వస్తాయి. రుచి కూడా బాగుంటుంది.
Image credits: Chat GPT AI
Telugu
కొన్ని నీళ్లు ఎందుకు?
పిండిలో పెరుగు మాత్రమే వేస్తే గట్టిగా అవ్వొచ్చు లేదా మరీ పుల్లగా మారొచ్చు. అందుకే పెరుగులో కొన్ని నీళ్లు కలిపి, మజ్జిగలా చేసి పిండిని కలుపుకోవాలి.
Image credits: AI Meta
Telugu
దీనికి పుల్లటి పెరుగే కావాలి
ధోక్లా స్పాంజ్లా మెత్తగా రావాలంటే, దానికి సాధారణ పెరుగుకు బదులుగా పుల్లటి పెరుగు కలపాలి. తినేటప్పుడు నోటికి కొద్దిగా పుల్లని రుచి తగిలి చాలా బాగుంటుంది.