పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ పానీపూరి ఇష్టంగా తింటారు.
తీపి, పులుపు, కారం కలిసిన రుచి పానీపూరి సొంతం.
చాలామంది పానీపూరిని ఇష్టంగా తింటారు. కానీ ఏ రాష్ట్రంలో ఎక్కువగా పానీపూరీ తింటారో ఇప్పుడు తెలుసుకుందాం.
కొన్ని నివేదికల ప్రకారం, మహారాష్ట్రలో పానీపూరి ఎక్కువగా తింటారట. ముంబై, పూణే నగరాల్లో వీటి అమ్మకాలు ఎక్కువ.
ముంబైలోని బీచ్, మార్కెట్, జనసమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో పానీపూరి అమ్మేవారు ఎక్కువగా కనిపిస్తారు.
నానపెట్టిన బాదం పప్పుతో ఇన్ని ప్రయోజనాలా?
Kitchen tips: కూరలో ఉప్పు ఎక్కువైతే ఇలా చేయండి!
Virat kohli: విరాట్ కోహ్లీ ఫేవరెట్ ఫుడ్ ని ఎప్పుడైనా ట్రై చేశారా?
ఇవి తింటే 40 లోనూ 20లా కనిపిస్తారు