సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ ‘పద్మావత్’ 25 జనవరి 2018న విడుదలైంది. చిత్తూరు రాణి పద్మావతి కథ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు.
Telugu
‘పద్మావత్’ కి దీపికాకే ఎక్కువ పారితోషికం
‘పద్మావత్’ కి దీపికా పదుకొనేకే అత్యధిక పారితోషికం. హీరో షాహిద్ కపూర్, విలన్ రణవీర్ సింగ్ కన్నా ఆమెకే ఎక్కువ.
Telugu
దీపికా, షాహిద్, రణవీర్ పారితోషికం ఎంత?
‘పద్మావత్’ కి దీపికా పదుకొనేకి 13 కోట్ల రూపాయల పారితోషికం అని చెప్తారు. షాహిద్ కపూర్, రణవీర్ సింగ్ ఇద్దరికీ 10 కోట్ల చొప్పున ఇచ్చారట.
Telugu
‘పద్మావత్’ బడ్జెట్ ఎంత?
‘పద్మావత్’ సినిమా దాదాపు రూ.210 కోట్లతో నిర్మించారట. సంజయ్ లీలా భన్సాలీ దర్శకుడిగా, సుధాంశు వట్స్, అంధేరే సంగ్ నిర్మాతలుగా వ్యవహరించారు.
Telugu
‘పద్మావత్’ ఎంత వసూలు చేసింది?
వివాదాల్లో చిక్కుకున్నా ‘పద్మావత్’ భారత్ లో 302.15 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 571.98 కోట్లు వసూలు చేసింది.
Telugu
దీపికా ‘పద్మావత్’ వివాదం ఏంటి?
కర్ణిసేనతో సహా చాలా రాజపుత్ర సంఘాలు ఈ సినిమాని వ్యతిరేకించాయి. రాణి పద్మావతిని తప్పుగా చూపించారని ఆరోపించాయి. భన్సాలీ, దీపికాలకు బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయి.