business

వందే భారత్ స్లీపర్ కోచ్ లోపల ఎంత అందంగా ఉందో!

Image credits: our own

16 బోగీలు.. 823 మంది ప్రయాణికులు

వందే భారత్ స్లీపర్ కోచ్‌లో ఫస్ట్ ఏసీలో 24 మంది, సెకండ్ ఏసీలో 188 మంది, థర్డ్ ఏసీలో 611 మంది ప్రయాణించవచ్చు.

Image credits: our own

160 కి.మీ. వేగం

వందే భారత్ స్లీపర్ కోచ్ ట్రైన్స్ మాక్సిమం 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి.

Image credits: our own

సీసీ టీవీ కెమెరాలు

అన్ని బోగీల్లోనూ సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక పరికరాలు కూడా ఉన్నాయి.

Image credits: our own

ఆటోమేటిక్ డోర్లు

ఒక బోగీ నుండి మరొక బోగీకి వెళ్లడానికి ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయి.

Image credits: our own

సెల్‌ఫోన్ ఛార్జింగ్

ప్రతి బెర్త్ దగ్గర మొబైల్, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ సౌకర్యం ఉంది. వస్తువులు పెట్టుకోవడానికి స్టాండ్ కూడా ఉంది.

Image credits: our own

లోకో పైలట్

ప్రతి బోగీలోనూ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ ఉంది. దీని ద్వారా లోకో పైలట్‌తో మాట్లాడవచ్చు.

Image credits: our own

స్పీకర్లు

రైలు ఎక్కడ ఆగుతుందో చూపించే ఎల్‌ఈడీ డిస్‌ప్లే, సమాచారం ఇచ్చే స్పీకర్లు ఉన్నాయి.

Image credits: our own
Find Next One