జగన్ తో ఢీ: చంద్రబాబుతో జత కట్టేందుకు పవన్ కల్యాణ్ రెడీ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. 

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. అప్పుడు ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఏపీలోని రాజకీయ పార్టీలు వచ్చే ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడుతున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు ఏకతాటి మీదికి రావాలనే ప్రతిపాదన ముందుకు వస్తోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు వైపు చూస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం టీడీపీతో కలిసేది లేదని చెబుతోంది. మొత్తం మీద వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ జగన్ ను ఓడించడానికి ప్రతిపక్షాలన్నీ ఏకమైనా ఆశ్చర్యం లేదు.

Google News Follow Us
05:24జగన్ టార్గెట్: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ నెయ్యం08:05ప్రియాంక గాంధీ ఫ్యాక్టర్: కెసిఆర్ కు కాంగ్రెస్ సవాల్06:39వైఎస్ షర్మిల అపరిక్వతకు నిదర్శనాలు ఇవే...08:45ఈ మాత్రం దానికైతే ప్రశాంత్ కిశోర్ ఎందుకన్న కేసిఆర్06:05వైఎస్ జగన్ బలహీనతపై కేసిఆర్ 'ఉక్కు' దూకుడు08:34ఏపి రాజకీయాలు: వైఎస్ జగన్ కు డేంజర్ బెల్స్11:26కవితను అరెస్టు చేస్తే ఏమవుతుంది?08:51చిచ్చు: అధిష్టానానికి కొరుకుడు పడని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి04:03రేవంత్ రెడ్డి వ్యాఖ్య: కవితకు ఛాన్స్ ఇదీ... 07:47 రాజ్యసభ ఎన్నికలు: కేసీఆర్ తంత్రం, వైఎస్ జగన్ మర్మం