అసెంబ్లీ ముట్టడిని అడ్డుకున్న పోలీసులు..రైతులు అరెస్టు...

Jan 20, 2020, 2:57 PM IST

గుంటూరు జిల్లాలో ఆక్టోపస్ ఎస్.పి విశాల్ గున్నీ ఆధ్వర్యంలో హైకోర్టు వద్ద రాజధాని రైతులను అరెస్టు చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ ముట్టడికి రైతులు ప్రయత్నించారు.