దేవుడికి ఏ పండ్లు నైవేద్యం పెడితే ఎలాంటి ఫలితం కలుగుతుంది?
Telugu

దేవుడికి ఏ పండ్లు నైవేద్యం పెడితే ఎలాంటి ఫలితం కలుగుతుంది?

అరటిపండ్లు
Telugu

అరటిపండ్లు

అరటిపండ్లు శ్రీలక్ష్మి, విష్ణువులకు చాలా ఇష్టమైన పండ్లు. ఇవి సంపదకు, శుభానికి చిహ్నం.

Image credits: freepik
కమలాపండు
Telugu

కమలాపండు

కమలాపండు సూర్యభగవానుడికి నైవేద్యంగా పెడతారు. ఆనందానికి, నిజాయితీకి చిహ్నం.

Image credits: Getty
ఆపిల్
Telugu

ఆపిల్

ఆపిల్ పండు బలాన్నిస్తుంది. బలం కోసం దేవుడికి ఈ పండును నైవేద్యంగా పెట్టి ప్రార్థిస్తారు.

Image credits: instagram
Telugu

దానిమ్మ

దానిమ్మ శక్తికి, ఉత్సాహానికి గుర్తు. కాళి మాత, దుర్గాదేవికి ఇవంటే చాలా ఇష్టం. 

Image credits: Getty
Telugu

జామపండు

వినాయకుడికి జామ పండు అంటే ఇష్టం. ఇది నైవేద్యంగా పెడితే జీవితం సింపుల్ గా, నిజాయితీగా సాగుతుంది. 

Image credits: Getty
Telugu

కొబ్బరికాయ

హిందూ సంప్రదాయంలో కొబ్బరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఇది అంకితభావానికి చిహ్నం. దేవుడికి అందుకే కొబ్బరికాయ కొడతారు.

Image credits: Pexels

మహాభారతానికి 18 నంబర్ కి మధ్య ఇంత సంబంధం ఉందా?

ఏ దేవుడికి.. ఏ పండును నైవేద్యంగా సమర్పించాలి? ప్రాముఖ్యత ఏమిటంటే?

ఈ మొక్క ఉంటే.. లక్ష్మి దేవి పరుగున ఇంట్లోకి వస్తుంది!

ఇంటి ముందు తులసి మొక్కని పెడితే ఈ కష్టాలన్నీ తీరిపోతాయి