భారతదేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు అధిక జీతాలు లభిస్తాయి. అందుకే ప్రతి యువకుడు వాటివైపు ఆకర్షితులవుతారు. భారతదేశంలో అత్యధిక జీతం అందించే ప్రభుత్వ ఉద్యోగాల గురించి తెలుసుకోండి.
జీతం: ప్రతి నెల ₹56,100 నుండి ₹2,50,000 వరకు జీతం వస్తుంది. (హోదాను బట్టి). ఈ అధికారులు ప్రభుత్వ విధానాలను రూపొందించి అమలు చేస్తారు, వివిధ విభాగాలను నిర్వహిస్తారు.
జీతం: ప్రతి నెల ₹56,100 నుండి ₹2,25,000 వరకు జీతం వస్తుంది (హోదాను బట్టి). సురక్షిత వాతావరణాన్ని సృష్టించడం, నేరాలను నిరోధించడం, చట్టాలను కాపాడటం వీరి ప్రధాన విధులు.
జీతం: ప్రతి నెల ₹56,100 నుండి ₹2,50,000 వరకు జీతం వస్తుంది. (హోదాను బట్టి). ఈ అధికారులు అంతర్జాతీయ సంబంధాలను బలోపేతం చేస్తారు. ప్రపంచ వేదికపై భారతదేశ ప్రయోజనాలను కాపాడుతారు.
జీతం: ప్రతి నెల ₹56,100 నుండి ₹2,50,000 వరకు వుంటుంది. వైమానిక దళం, సైన్యం, నావికా దళంలో పనిచేసేవారు శత్రు దేశాల నుండి దేశాన్ని రక్షిస్తారు.
జీతం: ప్రతి నెల ₹60,000 నుండి ₹2,80,000 వరకు వస్తుంది.
జీతం: ప్రతి నెల ₹56,100 నుండి ₹2,25,000 వస్తుంది.వీరి పని పన్నులు వసూలు చేయడం, పన్ను చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూడటం.
జీతం: ప్రతి నెల ₹56,100 నుండి ₹2,25,000 వరకు వస్తుంది. ఈ అధికారులు రైల్వే కార్యకలాపాలు నిర్వహించడం, ప్రయాణీకులను భద్రంగా గమ్య స్థానాలకు చేర్చడం వీరి విధి.
జీతం: సుప్రీంకోర్టు న్యాయమూర్తికి నెలకు ₹2,50,000 సాలరీ వుంటుంది. హైకోర్టు న్యాయమూర్తులకు ₹2,24,000 వరకు వస్తుంది.