Asianet News TeluguAsianet News Telugu

అక్రమంగా తరిలిస్తున్న బియ్యం పట్టివేత

పేదలు కడుపు నిండా తిండి తినాలని తక్కువ ధరకే బియ్యాన్ని రేషన్ షాపులకు  ద్వారా బియ్యాన్ని ప్రభుత్వం నిరుపేదలకు సరఫరా చేస్తుంది. అయితే  కొందరు అక్రమార్కులు  
వాటిని కూడా విడిచి పెట్టకుండా  బ్లాక్ మార్కెట్‌లలో ఆమ్మి సోమ్ము చేసుకుంటున్నారు.   

పేదలు కడుపు నిండా తిండి తినాలని తక్కువ ధరకే బియ్యాన్ని రేషన్ షాపులకు  ద్వారా బియ్యాన్ని ప్రభుత్వాం వారికి  సరఫరా చేస్తుంది. అయితే  కొందరు అక్రమార్కులు  
వాటిని కూడా విడిచి పెట్టకుండా  బ్లాక్ మార్కెట్‌లలో ఆమ్మి సోమ్ము చేసుకుంటున్నారు.   

Video Top Stories