
Koushik Reddy: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మెట్ల పూజ
తెలంగాణ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కుటుంబ సమేతంగా తిరుమల క్షేత్రాన్ని సందర్శించారు. మెట్ల మార్గంలో కొండపైకి వెళ్లి శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మెట్ల పూజ చేశారు.