పాక్ శాంతి ఒప్పందాన్ని నమ్మొద్దు: పవన్ కళ్యాణ్

Share this Video

ఆపరేషన్ సిందూర్ లో అమరుడైన అగ్నివీర్ జవాన్ మురళీ నాయక్ కు కుటుంబాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లా కళ్ళి తండాకు చేరుకొని మురళీ నాయక్ ను కడసారి చూసి నివాళి అర్పించారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు అనంతరం మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. పాకిస్థాన్ శాంతి ఒప్పందాన్ని 3 గంటల్లోనే ఉల్లంఘించిందన్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Related Video