పాక్ లో ఎయిర్ స్ట్రైక్ పై ముందే చెప్పిన మోదీ... ఆ 6 హింట్స్ ఇవే!

Share this Video

భారత సేన పాకిస్థాన్ లో చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు ముందుగానే చెప్పారు. అయితే, నేరుగా కాకుండా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. ఇలా వారు ఇచ్చిన 6 హింట్స్ ఏంటో తెలుసా?

Related Video