మన బుర్రకథకు గౌరవం.. మిరియాల అప్పారావుకు పద్మశ్రీ పురస్కారం

Share this Video

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రఖ్యాత బుర్రకథ కళాకారుడు మిరియాల అప్పారావుకు 2025 సంవత్సరానికి గాను పద్మశ్రీ పురస్కారం మరణానంతరంగా ప్రదానం చేశారు. సంప్రదాయ బుర్రకథ కళను పరిరక్షించడంలో, ప్రాచుర్యంలో ఆయన చేసిన విశేషమైన కృషికి గాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ గౌరవాన్ని అందించారు.

Related Video