userpic
user icon

డిఫెన్స్ లో ప్రభుత్వం.. కూటమి నేతలకు జగన్ భయం పట్టుకుందా? | Asianet News Telugu

Galam Venkata Rao  | Published: Apr 12, 2025, 7:00 PM IST

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నా కూటమి నేతలు ధాటిగా బదులు ఇవ్వడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పై తెలుగుదేశం పార్టీ చేసిన ఎదురు దాడి.. అధికారంలోకి వచ్చాక కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి?

Video Top Stories

Must See