డిఫెన్స్ లో ప్రభుత్వం.. కూటమి నేతలకు జగన్ భయం పట్టుకుందా? | Asianet News Telugu
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నా కూటమి నేతలు ధాటిగా బదులు ఇవ్వడం లేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పై తెలుగుదేశం పార్టీ చేసిన ఎదురు దాడి.. అధికారంలోకి వచ్చాక కనిపించడం లేదు. దీనికి కారణం ఏంటి?