
భారత్- పాక్ యుద్ధం.. ఆర్మీకి మద్దతుగా పూజలు
భారత్- పాక్ మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో అస్సాం గువాహటిలోని ప్రసిద్ధ కామాఖ్యా దేవి ఆలయంలో భక్తులు పూజలు చేశారు. భారత సైన్యం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. దేశాన్ని కాపాడుతున్న మన జవాన్లకు శక్తి, ధైర్యం కలగాలని భక్తులు అమ్మవారిని వేడుకున్నారు.