
అమరుల త్యాగాలు మరువం.. దేశం వెంటే నడుద్దాం: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్
దేశ సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని రాజభవన్ లో జరిగిన సర్వ ధర్మ సమావేశంలో ఆయన ప్రసంగించారు.

దేశ సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. విజయవాడలోని రాజభవన్ లో జరిగిన సర్వ ధర్మ సమావేశంలో ఆయన ప్రసంగించారు.