Pahalgam Attack: ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు అమిత్ షా నివాళి

Share this Video

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు నివాళులు అర్పించారు.ఈ ఘటనపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Related Video