Asianet News TeluguAsianet News Telugu

పెద్దపల్లి జిల్లాలో మద్యం మత్తులో యువకులు పోలీసుల పై దాడి

మాస్కులు ఎందుకు పెట్టుకోలేదని, లాక్​డౌన్ సమయంలో ఎటు వెళ్తున్నారని ప్రశ్నించిన పోలీసులపై రాళ్లతో దాడి చేశారు ఐదుగురు యువకులు.

మాస్కులు ఎందుకు పెట్టుకోలేదని, లాక్​డౌన్ సమయంలో ఎటు వెళ్తున్నారని ప్రశ్నించిన పోలీసులపై రాళ్లతో దాడి చేశారు ఐదుగురు యువకులు. ఈ దాడిలో ఏఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్లులకు గాయాలయ్యాయి. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరి నది పోలీస్ చెక్​పోస్ట్ వద్ద చోటు చేసుకుంది.