Asianet News TeluguAsianet News Telugu

నిర్లక్యం నీడలో వరంగల్ ఎంజీఎం కరోనా వార్డులు..

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని కోవిద్ 19 వార్డుల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలోని కోవిద్ 19 వార్డుల్లో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. అపరిశుభ్రత రోగుల పాలిట శాపంగా మారుతోంది. కోవిద్ 19 వార్డుల్లోని బాత్రూంలలో నీళ్లు పోకుండా ఆగిపోయి, చెత్తా చెదారం నిండిపోయి అసహ్యంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Video Top Stories