మిషన్ భగీరథపై స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వర్క్షాప్ (వీడియో)
గద్వాల జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు మిషన్ భగీరథ నీటి వినియోగం- సంరక్షణపై బుధవారం నాడు వర్క్ షాప్ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించారు. మిషన్ భగీరథలో భాగంగా నీరు శుద్ది ఎలా అవుతోందో ప్రజా ప్రతినిధులకు అధికారులు వివరించారు. రేవులపల్లిలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ను అధికారులు పరిశీలించారు.
గద్వాల జిల్లాలోని ప్రజా ప్రతినిధులకు మిషన్ భగీరథ నీటి వినియోగం- సంరక్షణపై బుధవారం నాడు వర్క్ షాప్ నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ప్రారంభించారు. మిషన్ భగీరథలో భాగంగా నీరు శుద్ది ఎలా అవుతోందో ప్రజా ప్రతినిధులకు అధికారులు వివరించారు. రేవులపల్లిలో ఉన్న మిషన్ భగీరథ ప్లాంట్ను అధికారులు పరిశీలించారు.