Asianet News TeluguAsianet News Telugu

కరోనా కలకలం : కరీంనగర్ లో మరో ఇద్దరు అనుమానితులు

కరీంనగర్ లోని ప్రతిమా మల్టీప్లెక్స్ ప్రాంతంలో ఇద్దరు కరోనా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

కరీంనగర్ లోని ప్రతిమా మల్టీప్లెక్స్ ప్రాంతంలో ఇద్దరు కరోనా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో బండిమీద వెడుతున్న వీరిని అడ్డుకుని ప్రశ్నించగా కరోనా అనుమానితులుగా తేలింది. వారిద్దరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు. 

Video Top Stories