Asianet News TeluguAsianet News Telugu

పాడేరులో వెలసిన మోదకొండమ్మ అమ్మవారు

గిరిజనుల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి  పండగ మొదలైంది 

గిరిజనుల ఆరాధ్య దైవం పాడేరు మోదకొండమ్మ అమ్మవారి  పండగ మొదలైంది కరోనా లాక్ డౌన్ కారణంగా భక్తుల దర్శనం లేకుండా కేవలం అర్చకులు మాత్రమే అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు చేస్తున్నారు తొలి పూజలు తెల్లవారుజామున పాడేరు స్థానిక ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నిర్వహించారు దేశాన్ని కరోనా నుంచి కాపాడాలని విశాఖ గ్యాస్ లీక్ బాధితులు త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు పండగ నేపథ్యంలో భక్తులు ఎవరూ పాడేరు కు రావద్దని ఇళ్లలోనే శ్రీ మోదకొండమ్మ అమ్మవారికి పూజలు చేయాలని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి అన్నారు అలాగే ఉత్సవ కమిటీ కార్యదర్శి కొట్టగుల్లి సింహాచలం నాయుడు మొత్తం ఐదుగురు తో కలిసి పూజలు నిర్వహించి అనంతరం ఆలయ ద్వారాలు మూసి వేశారు ఆలయంలోని దర్శనాలు రద్దు చేశారు భక్తులకు ప్రవేశం ఉందా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.