Asianet News TeluguAsianet News Telugu

అధిక చార్జీలు వసూలు చేయొద్దంటూ ట్రాఫిక్ పోలీసులిలా.....

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ వాహన యజమానులకు సూచిస్తున్నారు.ఈ మేరకు ఆయా కూడళ్లలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ వాహన డ్రైవర్లకు ఈ మేరకు ఆదేశాలు ఇస్తున్నారు. ట్రాపిక్ పోలీసులు తమ చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని ప్రైవేట్ వాహనాల యజమానులకు సూచనలు ఇస్తున్నారు

ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఎక్కువ ఛార్జీలు వసూలు చేయవద్దని ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ వాహన యజమానులకు సూచిస్తున్నారు.ఈ మేరకు ఆయా కూడళ్లలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ వాహన డ్రైవర్లకు ఈ మేరకు ఆదేశాలు ఇస్తున్నారు. ట్రాపిక్ పోలీసులు తమ చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని ప్రైవేట్ వాహనాల యజమానులకు సూచనలు ఇస్తున్నారు