Asianet News TeluguAsianet News Telugu

కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి ఇంటి స్థలాన్ని అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం

భారత్- చైనా సరిహద్దులో చైనా దురాగతానికి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయంతెలిసిందే. 

భారత్- చైనా సరిహద్దులో చైనా దురాగతానికి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు వీరమరణం పొందిన విషయంతెలిసిందే. యావత్ దేశమే ఇంకా ఆ ఘటనను మార్వలేకపోతుందంటే ఆ సంఘటన ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు . కల్నల్ సంతోష్‌ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచిన విషయం తెలిసిందే. గతంలో ముఖ్యంమత్రి స్వయంగా కుటుంబాన్ని పరామర్శించి  సంతోష్ బాబు భార్యకు  ఉద్యోగ పత్రం ఇచ్చిన విషయం ఇచ్చారు .అలాగే నగదు ,ఇంటి  స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు .