Asianet News TeluguAsianet News Telugu

గో కార్డింగ్ లో వాహనాన్ని నడిపిన తలసాని (వీడియో)

నెక్లెస్ రోడ్డులో  ఏర్పాటు చేసిన గో-కార్టింగ్ ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయికిరణ్ యాదవ్ కలిసి ప్రారంభించారు. తెలంగాణలో టూరిజం డెవలప్ మెంట్ లో భాగంగా ఈ గో-కార్టింగ్ ను ప్రారంభించారని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనేక దేశాలతో పాటు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈలాంటి మ్యూజింగ్ రైడింగ్ పార్క్ లు ఉన్నాయన్నారు. 

నెక్లెస్ రోడ్డులో  ఏర్పాటు చేసిన గో-కార్టింగ్ ను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సాయికిరణ్ యాదవ్ కలిసి ప్రారంభించారు. తెలంగాణలో టూరిజం డెవలప్ మెంట్ లో భాగంగా ఈ గో-కార్టింగ్ ను ప్రారంభించారని చెప్పారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనేక దేశాలతో పాటు అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈలాంటి మ్యూజింగ్ రైడింగ్ పార్క్ లు ఉన్నాయన్నారు. ఇలాంటి చిన్న పిల్లలకు, పెద్దవారికి ఎంతో ఆనందాన్ని కలిస్తాయని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా గో-కార్టింగ్ లోని వాహనాన్ని నడిపిన మంత్రి 
తలసాని శ్రీనివాస్ యాదవ్ అక్కడి వచ్చిన వారిని అబ్బురపర్చారు.