ఆరోగ్యానికి ఆ పాతవంటకాలే బెస్ట్ : తమిళిసై సౌందరరాజన్
ఫిల్మ్ నగర్ లోని ఎసెన్సిషయల్ ట్రెడిషన్స్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు.
ఫిల్మ్ నగర్ లోని ఎసెన్సిషయల్ ట్రెడిషన్స్ ను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. అన్వేష్, ఖయల్ లు దీని నిర్వాహకులు. సంప్రదాయ వంటవిధానాలు, వంటపాత్రలు ఇక్కడ ప్రదర్శించారు.