Asianet News TeluguAsianet News Telugu

ఉజ్జయిని మహంకాళికి బోనం సమర్పించిన కేసీఆర్ (వీడియో)

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆదివారం నాడు బోనం సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆదివారం నాడు బోనం సమర్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డిలు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.