Asianet News TeluguAsianet News Telugu

తీన్మార్ మల్లన్న టీం సభ్యుడు దాసరి భూమయ్య ప్రెస్ మీట్...

 ఈటల రాజేందర్ పక్షాన ప్రజలు ఉండాలంటే ఆయన ప్రభుత్వ అవినీతిని బయట పెట్టాలి.

 ఈటల రాజేందర్ పక్షాన ప్రజలు ఉండాలంటే ఆయన ప్రభుత్వ అవినీతిని బయట పెట్టాలి.మనం ఏ తప్పు చేస్తామో అదే తప్పు వెంటాడుతాది.నేటి కోడలు రేపటి అత్త ఐతదన్నట్లు, కింది ఆకులు రాలితే పై ఆకు నవ్వినట్లు ఉంది ఈటల పరిస్థితి అని కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో దాసరి భూమయ్య అన్నారు .