Asianet News TeluguAsianet News Telugu

శిశు విహార్ లో పిల్లలకు ప్రత్యేక ఐసొలేషన్ కేంద్రం ప్రారంభం

కోవిడ్  నేపథ్యంలో శిశు విహార్ లో పరిస్థితులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్.

కోవిడ్  నేపథ్యంలో శిశు విహార్ లో పరిస్థితులను పరిశీలించిన రాష్ట్ర మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్. కోవిడ్ బారిన పడ్డ పిల్లలను శిశు విహార్ కు తీసుకొచ్చేందుకు ప్రత్యేక వాహనాల ఏర్పాటు చేయాలనీ ఆదేశించారు .