Asianet News TeluguAsianet News Telugu

ఉగ్రవాదుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందిన తెలంగాణ బిడ్డ

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో  తెలంగాణ బిడ్డ జవాను అయిన  ర్యాడా మహేష్ వీరమరణం పొందాడు.

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో  తెలంగాణ బిడ్డ జవాను అయిన  ర్యాడా మహేష్ వీరమరణం పొందాడు. దీంతో ర్యాడా మహేష్ స్వగ్రామం వేల్పూరు మండలం కోమన్‌పల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఐదేళ్ల క్రితం ఆర్మీకి ఎంపికయిన మహేష్  ఏడాదిన్నర క్రితం ప్రేమ వివాహం చేసుకున్నడు.