Asianet News TeluguAsianet News Telugu

మున్సిపల్ ఎన్నికల మొక్కు..బోనమెత్తిన సత్యవతిరాథోడ్..

మహబూబాబాద్ జిల్లా, గంధంపల్లి గ్రామంలో సమ్మక్క - సారలమ్మ గుడి ఆవరణలో గణపతి, శివుడు, గట్టమ్మ విగ్రహాలను మంత్రి సత్యవతి రాథోడ్  ఆవిష్కరించారు.

మహబూబాబాద్ జిల్లా, గంధంపల్లి గ్రామంలో సమ్మక్క - సారలమ్మ గుడి ఆవరణలో గణపతి, శివుడు, గట్టమ్మ విగ్రహాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  ఆవిష్కరించారు. సత్యవతి రాథోడ్ తో పాటు ఎంపీ మాలోత్ కవిత కూడా ఉన్నారు. ఆవిష్కరణ అనంతరం  గిరిజన సంప్రదాయాల మేరకు బోనం ఎత్తి, ప్రదిక్షణలు చేసి పూజలు నిర్వహించారు.