Asianet News TeluguAsianet News Telugu

మద్యం దొరక్క పిచ్చెక్కుతున్న జనం... ఎర్రగడ్డ ఆస్పత్రి కిటకిట..చూడండి...

లాక్ డౌన్ నేపధ్యంలో మద్యందుకాణాలు మూతపడడంతో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ రోగులతో కిటకిటలాడుతోంది. 

లాక్ డౌన్ నేపధ్యంలో మద్యందుకాణాలు మూతపడడంతో ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ రోగులతో కిటకిటలాడుతోంది. ఒక్కసారే మందు దొరకక అలవాటు పడినవారు పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. కల్లు, మందు రోజూ తాగే అలవాటు ఉండడంతో ఒక్కసారిగా మానేయాల్సి రావడం ఈ పరిస్థితికి కారణంగా కనిపిస్తోంది. ఇప్పటికే రంగారెడ్డిజిల్లాలో ఒకతను ఉరేసుకుని చనిపోగా, ఇంకొంతమంది ఇంట్లోనుండి పారిపోయారు. మరికొందరు మతిస్థిమితం లేని పనులతో కుటుంబాలను అల్లకల్లోలం చేస్తున్నారు.