Asianet News TeluguAsianet News Telugu

కరోనా అలర్ట్ : కరీంనగర్ లో రెడ్ జోన్ల తొలగింపు...

కరీంనగర్ లో ఇండోనేషియన్లు పర్యటించిన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. 

కరీంనగర్ లో ఇండోనేషియన్లు పర్యటించిన ప్రాంతాలను రెడ్ జోన్లుగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెడ్ జోన్లలో ఈ రోజు అధికారులు బారికేడ్లు తొలగించారు. అయితే కర్ఫ్యూ, 144 సెక్షన్స్ రెండూ యధా విధిగా  కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.  అలాగే సాయంత్రం 6 నుండి ఉదయం 6 మధ్యలో వాహనాలతో బయట కనిపిస్తే సీజ్ చేస్తామనీ కరీంనగర్ సీపీ కమల్ హాసన్ రెడ్డి తెలిపారు.