Asianet News TeluguAsianet News Telugu

గుండాల ఎన్‌కౌంటర్: గాంధీలో లింగన్న మృతదేహానికి రీ పోస్ట్‌మార్టం

భదాద్రి కొత్తగూడెం గుండాలలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన లింగన్న మృత దేహానికి రీ పోస్ట్ మార్టం. తెల్లవారుజామున 4 గంటలకు కొత్తగూడెం నుండి గాంధీ ఆస్పత్రికి మృతదేహం తరలింపు. హైకోర్టు ఆదేశాలు తో మరి కాసేపటిలో గాంధీ ఆస్పత్రిలో రీ పోస్ట్ మార్టం చేయనున్న వైద్యులు. ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డ్ నేతృత్వంలో  రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏర్పాట్లు.రీ పోస్టుమార్టం నివేదిక ను 5 తేదీ హైకోర్టు కి సమర్పించునున్న అధికారులు. పోస్ట్ మార్టం అనంతరం లింగన్న మృతదేహానికి బందువులు కి అప్పగించునున్న పోలీసులు

భదాద్రి కొత్తగూడెం గుండాలలో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన లింగన్న మృత దేహానికి రీ పోస్ట్ మార్టం. తెల్లవారుజామున 4 గంటలకు కొత్తగూడెం నుండి గాంధీ ఆస్పత్రికి మృతదేహం తరలింపు. హైకోర్టు ఆదేశాలు తో మరి కాసేపటిలో గాంధీ ఆస్పత్రిలో రీ పోస్ట్ మార్టం చేయనున్న వైద్యులు. ముగ్గురు సీనియర్ వైద్యుల బోర్డ్ నేతృత్వంలో  రీ పోస్ట్ మార్టం చేయడానికి ఏర్పాట్లు.రీ పోస్టుమార్టం నివేదిక ను 5 తేదీ హైకోర్టు కి సమర్పించునున్న అధికారులు. పోస్ట్ మార్టం అనంతరం లింగన్న మృతదేహానికి బందువులు కి అప్పగించునున్న పోలీసులు