Asianet News TeluguAsianet News Telugu

కరోనా కట్టడికి.. ఈ రేషన్ షాపు ఓనర్.. ఏం చేశాడంటే...

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత బియ్యం పంపిణీ అనౌన్స్ చేయడంతో రేషన్ షాపుల దగ్గర జనాలు ఎగబడుతున్నారు. 

తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్నవారికి ఉచిత బియ్యం పంపిణీ అనౌన్స్ చేయడంతో రేషన్ షాపుల దగ్గర జనాలు ఎగబడుతున్నారు. అయితే కరోనావైరస్ ప్రభావంతో వీరిని కట్టడి చేయడానికి అదే సమయంలో రేషన్ సక్రమంగా పంపిణీ చేయడానికి ఓ రేషన్ షాపు ఓనర్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. షాపు బయట బకెట్, నీళ్లు, సబ్బు ఏర్పాటు చేశాడు. చేతులు కడుక్కుని, మాస్కులు పెట్టుకుని లైన్లో వస్తేనే బియ్యం అంటూ రూల్స్ పెట్టాడు. దీనికోసం పోలీసుల సాయం కూడా తీసుకున్నాడు.