Asianet News TeluguAsianet News Telugu

మైక్ పట్టుకుని జనంలోకి వచ్చిన కలెక్టర్..ఎందుకంటే...

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వినూత్న రీతిలో ప్రజల్లో కరోనా అవగాహన కల్పిస్తున్నారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ వినూత్న రీతిలో ప్రజల్లో కరోనా అవగాహన కల్పిస్తున్నారు. సిరిసిల్ల బస్టాండ్ సహా ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి ఉండే ప్రాంతాల్లో డిప్యూటీ కలెక్టర్, జిల్లా వైద్యాధికారులు, రెవెన్యూ సిబ్బందితో కలిసి పర్యటించారు. స్వయంగా మైక్ పట్టుకుని జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఏం చేయాలో? ఏం చేయకూడదో వివరించారు.

Video Top Stories