దుబ్బాకలో రఘునందన్ విజయోత్సవ ర్యాలీ
దుబ్బాకలో జరిగిన బై ఎలెక్షన్ లో బీజేపీ తెరాస ఫై అనూహ్య విజయాన్ని అందుకుంది.
దుబ్బాకలో జరిగిన బై ఎలెక్షన్ లో బీజేపీ తెరాస ఫై అనూహ్య విజయాన్ని అందుకుంది . దీనితో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు . బీజేపీ అబ్యర్థి గా గెలిచిన రఘునందన్ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు .