Asianet News TeluguAsianet News Telugu

ప్రజల అభిప్రాయం ఇదీ... (వీడియో).

తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరేళ్లైన సందర్భంగా తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ పాలన మీద సంతృప్తిని వ్యక్తం చేశారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చి ఆరేళ్లైన సందర్భంగా తెలంగాణ ప్రజానీకం కేసీఆర్ పాలన మీద సంతృప్తిని వ్యక్తం చేశారు. కేసీఆర్ పెట్టిన స్కీంలు బాగున్నాయని మెచ్చుకున్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలు చాలా బాగున్నాయని మెచ్చుకున్నారు. విద్యా, వైద్యం మీద ఇంకాస్త దృష్టి పెట్టాలని కోరారు. ఆ పబ్లిక్ వాయిస్ చూడండి.

Video Top Stories