Asianet News TeluguAsianet News Telugu

గ్యాస్ టర్బైన్ రంగంలో ASME ప్రతిష్టాత్మక అవార్డ్ 2023 అందుకున్న కంచర్ల రఘు ఇంటర్వూ

ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ టర్బైన్ రంగంలో విశేష కృషిచేసి యువ శాస్త్రవేతలకు ప్రధానం చేసే దిలీప్.ఆర్.బ్లలాల్ అవార్డు మన తెలుగు శాస్త్రవేత డా"కంచర్ల రఘు వీర మణికంఠ చారి కి దక్కింది.


ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ టర్బైన్ రంగంలో విశేష కృషిచేసి యువ శాస్త్రవేతలకు ప్రధానం చేసే దిలీప్.ఆర్.బ్లలాల్ అవార్డు మన తెలుగు శాస్త్రవేత డా"కంచర్ల రఘు వీర మణికంఠ చారి కి దక్కింది.ప్రపంచవ్యాప్తంగా ఎంతో పోటీ ఉండే ఈ ప్రతిష్టాత్మక అవార్డ్ కంచర్ల రఘుకి రావడం కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.గ్యాస్ టర్బైన్ అంటే ఏంటి వాటి నుండి పర్యావరణాని కాపాడడానికి  ఎలా తాను కృషి చేస్తున్నాను అనేది తెలిపారు.